దబ్బో రత్నాని కాల్యెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సన్నీ లియోన్ తోపాటు కియారా అద్వానీ, అనన్య పాండే, ఐశ్వర్యరాయ్, భూమి పడ్నేకర్, జాక్విలిన్ వంటి తారలు పాల్గొన్నారు. ఫోటో షూట్లో పాల్గొని హాట్ హాట్ ఫోజులిచ్చారు. పాపులర్ హీరోయిన్లు సెమి న్యూడ్ గా ఫోజులిచ్చారు. కొన్ని పిక్స్ మాత్రం న్యూడ్ ఫొటోలకు ఏమాత్రం తీసిపోవు అన్నట్లుగా ఉన్నాయి. కియారా అడ్వాణీ తన అందాలను ఆకుచాటున దాచగా, సన్నీలియోన్ ఓ పుస్తకం చాటున అందాలను దాచిపెట్టింది. ఇప్పటికే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. అదేవిధంగా కబీర్ బేడి, సన్నీ లియోన్ మధ్య జరిగిన సంఘటన బయటికి పొక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.