spot_img
Homeఎంటర్టైన్మెంట్NTR Simhadri Movie Impact: సింహాద్రి మూవీ తర్వాత ఎన్టీఆర్ ను చూసి భయపడిన రజినీకాంత్......

NTR Simhadri Movie Impact: సింహాద్రి మూవీ తర్వాత ఎన్టీఆర్ ను చూసి భయపడిన రజినీకాంత్… కారణమేంటంటే..?

NTR Simhadri Movie Impact: నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే మాస్ హీరోగా అవతరించాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చేసిన ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను చూసి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం భయపడిపోయాడట. కారణం ఏంటి అంటే 20 సంవత్సరాల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ తన ఏజ్ కు మించిన పాత్రలను పోషించాడు. అలాంటి ఎన్టీఆర్ తర్వాత రాబోయే సినిమాలతో ఎలాంటి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది అంటూ ఆయన ఎన్టీఆర్ కలిసినప్పుడు చెప్పారట. ఇక దాంతోపాటు పలు ఇంటర్వ్యూల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు ఇదే విషయాన్ని చెప్పాడు.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక.

తను భాషా సినిమా చేయడానికి చాలా ఆలోచించనని దాదాపు ఇండస్ట్రీకి వచ్చిన 20 సంవత్సరాల తర్వాత చేశానని చెప్పాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లోనే అలాంటి పాత్రను చేశాడు. మరి అతని అభిమానులు ఆ తర్వాత రాబోయే సినిమాలను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

అలాగే ఎన్టీఆర్ సైతం స్ట్రాంగ్ కంటెంట్ తో రావాలి లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే అవకాశామైతే ఉంది అంటూ ఆయన కామెంట్లు చేశాడు. ఇక దీని మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం కొంతవరకు నిరుత్సాహం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చెప్పిన మాటలు సరిగ్గా అక్షరాల నిజమయ్యాయి.జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ భారీగా ఫ్లాప్ లను మిగిల్చాయి… ఇక ఎలాంటి పాత్ర చేయాలి, ఏ పాత్ర చేస్తే ప్రేక్షకులను మెప్పిస్తాం అనేది కూడా జూనియర్ ఎన్టీఆర్ కి క్లారిటీ లేకుండా పోయింది.

దాదాపు 500 సంవత్సరాల పాటు వరుస ప్లాప్లను మూటగట్టుకున్నాడు…స్టార్ హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ కి మించిన పాత్రను చేసినప్పుడు చాలా క్లారిటీతో ఉండాలి. ఆ పాత్రలో విభిన్న శైలి లో మెప్పించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడే హీరోలు సక్సెస్ అవుతారు వాళ్ళ అభిమానులు సైతం సాటిస్ఫై అవుతుంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper