ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎంసెట్‌

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎంసెట్‌

students

కోవిడ్‌ నిబంధనలతో నేటి నుంచి మెడికల్‌, అగ్రికల్చర్‌లో ప్రవేశానికి ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో రెండు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్‌లను ఏర్పాటు చేశామని, భౌతిక దూరం పాటించి పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రాల నిర్వాహకులు తెలుపుతున్నారు. కాగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించే ఎంసెట్‌కు విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి రావాలని కోరారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Nara Lokesh Success Story: చరిత్రను తిరగరాసిన యోధుడు – నారా లోకేష్

Nara Lokesh Success Story: ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఒక గోడ కట్టినట్టు.. వైఫల్యాలు.. అవమానాలు ఎదురైనా సరే.. విసిరిన రాళ్లతో రాచబాటను మలుచుకున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్.. తండ్రి...

Today horoscope in telugu 9.12.2025 ఈ రాశి వ్యాపారులకు ఈరోజు డబుల్ ధమాకా..

'Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు ఈరోజు ఏది అంటే అది జరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల...

Most Popular

Telangana new Ration Cards Updates: కొత్త రేషన్ కార్డులకు టైం ఫిక్స్.. ఎప్పుడు ఇస్తారంటే?

Telangana new Ration Cards Updates: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో సంక్షేమ పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కొన్నింటిని పూర్తి చేస్తుండగా.. అదనంగా...

Big Breaking : బిగ్ బ్రేకింగ్ : రెండురోజుల్లో ముందస్తు ఎన్నికల ప్రకటన

ప్రస్తుతానికైతే ప్రకటన చేస్తారు.  ఆగస్టు లేకపోతే అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని వైసీపీ వర్గాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి

Inter Result 2023 : బ్రేకింగ్ : రేపు ఇంటర్ ఫలితాలు..

రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విజయవాడలోని మంత్రి బొత్స రిలీజ్ చేస్తారని తెలిపారు. పరీక్షలు జరిగిన నెలలోపే విడుదల చేస్తూ ఏపీ అధికారులు, ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు.

Telangana: ఉప్పొంగిన గంగ.. తెలంగాణ భూగర్భ జల సంపదకు ఇదే మచ్చుతునక!

  Telangana:  రైతులు పంట తడికోసం వివిధ మార్గాలపై ఆధారపడతారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే కాలువలు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వస్తోంది. ఎక్కువ శాతం రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడుతున్నారు....

Mokshajna to compete with NTR: ఎన్టీఆర్ కి పోటీగా మోక్షజ్ఞ.. బాలయ్య ఫ్యాన్స్ భారీ స్కెచ్!

Mokshajna to compete with NTR: ప్రస్తుతం బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుంది పరిస్థితి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం...
Exit mobile version