Pawankalyan: ముచ్చింతల్ లో సమతామూర్తి భగవద్ రామానుజాచార్య విగ్రహం, అక్కడి 108 దివ్య దేశాల ఆలయాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు.

త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.

ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తో చినజీయర్ స్వామి కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం విలేకరులతో పవన్ మాట్లాడారు.
