Homeలైఫ్ స్టైల్Flight Safety Rules: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

Flight Safety Rules: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

Flight Safety Rules: సాధారణంగా విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఆశగా ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు.అయితే మొదటి సారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించకూడదు, మాట్లాడకూడదు. ఇలా చేయటం వల్ల కొన్ని లక్షలలో జరిమానా విధించాల్సి ఉంటుంది. మరి ఆ పదాలు మాటలు ఏమిటి అనే విషయానికి వస్తే…

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే?

flight journey

విమానంలో ప్రయాణించేటప్పుడు చాలా మంది సరదాగా సిబ్బందితో మేము మద్యం సేవించామంటూ మాట్లాడతారు. పొరపాటున కూడా వారితో ఇలా మాట్లాడటం వల్ల మీరు ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. మద్యం సేవించామని విమానయాన సిబ్బందితో చెప్పినప్పుడు వారి వెంటనే మీ పై చర్యలు తీసుకుంటారు. మిమ్మల్ని తదుపరి ఎయిర్ పోర్ట్ లో దించే అధికారం వారికి ఉంటుంది. అదేవిధంగా మీ పై కేసు పెట్టి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించే హక్కు ఉంటుంది కనుక పొరపాట్లు కూడా మేము మత్తులో ఉన్నాము మద్యం సేవించామని చెప్పకూడదు.అదేవిధంగావిమానంలో వారి పర్మిషన్ తీసుకొని మందు తాగ వచ్చు కానీ

 ముందుగా మందు తాగి విమానంలో ప్రయాణం చేయకూడదు. ఇలా చేయటం వల్ల పూర్తిగా మిమ్మల్ని విమానంలో ప్రయాణం చేయడానికి అనర్హులుగా భావించే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే విమానంలో ప్రయాణం చేసేవారు ఎంతో జాగ్రత్తగా ఉండి ప్రయాణ నియమాలను తెలుసుకొని ప్రయాణించాల్సి వుంటుంది.

Also Read: సెంట్రల్‌ బ్యాంక్‌ లో ఉద్యోగ ఖాళీలు.. అర్హతలు, పూర్తి వివరాలు ఇవే!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

1 COMMENT

  1. […] Mudragada Padmanabham:  ముందొచ్చే చెవుల‌కంటే వెన‌కొచ్చే కొమ్ముల‌కే వాడి అనేది సామెత‌. కాపు సామాజిక వ‌ర్గం కోసం ఎంతో కష్ట‌ప‌డిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌స్తుతం ఒంట‌రైపోయారు. స‌ర్వ‌స్వం ధార‌పోసి ఉద్య‌మం న‌డిపిన వ్య‌క్తిని ప్ర‌స్తుతం ప‌క్క‌న పెట్టేశారు. రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావుగా వాడుకున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఆయ‌న చేసిన త్యాగం ఎప్ప‌టికి మ‌రువ‌లేనిది. కానీ ఆయ‌న ఇప్పుడు కాపుల‌కు శ‌త్రువులా మారారు. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మ‌రింత డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయారు. ఇంత చేసినా త‌న‌కు ఇచ్చిన గౌర‌వం ఇదేనా అని మ‌థ‌న‌ప‌డుతున్నారు. […]

Comments are closed.

Exit mobile version