నేటి నుంచి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్

తెలంగాణ రాష్ర్టంలో మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే వెబ్ కౌన్సిలింగ్ నేటి నుంచి నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఈనెల 4న సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్లో ఆప్షన్లు ఇవ్వాలని కాళోజీ యూనివర్సిటీ సూచించింది. 5న సీట్ల సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు ఈనెల 8 లోపు కళాశాలలో చేరేందుకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా సెప్టెంబర్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో ఒక లక్ష 19 వేల […]

Written By: Suresh, Updated On : December 2, 2020 7:37 am
Follow us on

తెలంగాణ రాష్ర్టంలో మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే వెబ్ కౌన్సిలింగ్ నేటి నుంచి నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఈనెల 4న సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్లో ఆప్షన్లు ఇవ్వాలని కాళోజీ యూనివర్సిటీ సూచించింది. 5న సీట్ల సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు ఈనెల 8 లోపు కళాశాలలో చేరేందుకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా సెప్టెంబర్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో ఒక లక్ష 19 వేల 187 మంది పరీక్షలు రాశారు. వీరిలో 63,857 మంది మెడికల్ అండ్ అగ్రికల్చర్ అభ్యర్థులున్నారు. వీరిలో 59,113 మంది ఉత్తీర్ణత సాధించారు.