spot_img
Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఆలోచనలో మార్పు వచ్చింది..

ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఆలోచనలో మార్పు వచ్చింది..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఈ రెండు కూడా ప్రజలచే, పన్నుల రూపేణా వచ్చిన సొమ్ముతో అమలు చేయబడుతున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ వినియోగించుకోవడం ప్రజలందరి హక్కు అని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్‌ ఆలోచనలో మార్పు వచ్చిందని.. అక్రమ సంపాదన కాపాడుకోవడానికి మోడీకి రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నాడని ఫైర్‌ అయ్యారు జీవన్‌రెడ్డి. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పడుతున్న భారం ఎకరానికి రూ.500 లు మాత్రమేనని… తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రైతుల భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందంటున్న కేసీఆర్‌కు… ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని మండి పడ్డారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version