మనుషుల ప్రాణాలకంటే పులుల ప్రాణాలు ముఖ్యం కాదు

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాక్యలు చేశారు. గిరిజనులను వెళ్లగొట్టాలనే ఆలోచనతోనే పులుల్ని తెచ్చి గ్రామాల్లో వదులుతున్నారని అన్నారు. పలులను పట్టుకోవడం అటవీశాఖకు పెద్ద సమస్యగా కాదని, కుట్రపూరితంగానే పులులను తెచ్చారని అన్నారు. మనుషుల ప్రాణాల కంటే పులుల ప్రాణాలు ముఖ్యం కాదన్నారు. ఇప్పటికైనా మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వాలన్నారు. నక్సల్స్ తో సంబంధాలున్నాయని ఆదివాసులను చంపుతున్నారని మండిపడ్డారు.

Written By: Suresh, Updated On : January 4, 2021 12:21 pm
Follow us on

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాక్యలు చేశారు. గిరిజనులను వెళ్లగొట్టాలనే ఆలోచనతోనే పులుల్ని తెచ్చి గ్రామాల్లో వదులుతున్నారని అన్నారు. పలులను పట్టుకోవడం అటవీశాఖకు పెద్ద సమస్యగా కాదని, కుట్రపూరితంగానే పులులను తెచ్చారని అన్నారు. మనుషుల ప్రాణాల కంటే పులుల ప్రాణాలు ముఖ్యం కాదన్నారు. ఇప్పటికైనా మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వాలన్నారు. నక్సల్స్ తో సంబంధాలున్నాయని ఆదివాసులను చంపుతున్నారని మండిపడ్డారు.