
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 948 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,23,059 గా ఉంది.5గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే 1,896 మంది కోలుకోగా ఇప్పటి వరకు 2,00,686 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21,098 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం విడుదల చేసిన బులిటెన్లో జీహెచెంసీ పరిధిలో 212 కేసులు నమోదయ్యయి.