https://oktelugu.com/

Pinarayi Vijayan: హిందూ ధర్మంపై నిరంతర దాడి వెనుక దాగున్న ఎజెండా ఏంటి?

Pinarayi Vijayan: హిందూ ధర్మంపై నిరంతర దాడి వెనుక దాగున్న ఎజెండా ఏంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

Written By: , Updated On : January 2, 2025 / 07:24 PM IST

Pinarayi Vijayan సనాతన ధర్మంపై దాడి ఒకనాడు ఉదయనిధి స్టాలిన్ మొదలుపెడితే.. దాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ నేతలు రచ్చ చేశారు. ఇప్పుడు ఆ పనిని కమ్యూనిస్టులు తీసుకున్నారు. కేరళ సీఎం విజయన్ ఇప్పుడు సనాతన ధర్మంపై ఆరోపణలు గుప్పించారు.

విజయన్ ప్రసంగంలో ‘నారాయణ గురు’ అనే సనాతన ధర్మం గురువును విమర్శించాడు. నారాయణ గురువుకు కులం, మతం లేదు. ఆయనకు మతాన్ని విజయన్ అంటుగట్టాడు. రాజకీయ వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ ఉదయం, ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌లో, విజయన్ సనాతన ధర్మం మరియు శ్రీ నారాయణ గురు బోధనల గురించి తన ఆలోచనలను దారుణంగా పలికాడు..

92వ శివగిరి తీర్థయాత్రను పురస్కరించుకుని మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో, విజయన్ సనాతన ధర్మంపై గురువు యొక్క వ్యతిరేకతను ఎత్తిచూపారు, దాని ప్రధాన “వర్ణాశ్రమ ధర్మం”, “చాతుర్ వర్ణ్యం” ఆధారంగా, కుల ఆధారిత ఉద్యోగాలను సమర్థించారు, అయితే కులాన్ని లేదా మతాన్ని తిరస్కరించాలని గురు కోరారు. – ఆధారిత పాత్రలు.

హిందూ ధర్మంపై నిరంతర దాడి వెనుక దాగున్న ఎజెండా ఏంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

హిందూ ధర్మంపై నిరంతర దాడి వెనుక దాగున్న ఎజెండా ఏంటి? | Pinarayi Vijayan statement on Sanatana Dharma