Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామ యాత్రకు బుల్లెట్ మోటార్ సైకిల్ ర్యాలీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ పాద యాత్రకు 300 బుల్లెట్ మోటార్ సైకిల్ లతో రేపు ( ఆగష్టు 28 వ) తేదీన భారీ ర్యాలీ నిర్వహించడానికి QUTHBULLAPUR మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ సన్నాహాలు చేస్తున్నారు .. ఇందులో భాగంగా బంజారాహిల్స్ నుంచి బుల్లెట్ మోటార్ సైకిల్ ర్యాలీ తో భాగ్యలక్మి అమ్మవారి గుడి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ ను తీసుకొని […]

Written By: Suresh, Updated On : August 27, 2021 7:10 pm
Follow us on

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ పాద యాత్రకు 300 బుల్లెట్ మోటార్ సైకిల్ లతో రేపు ( ఆగష్టు 28 వ) తేదీన భారీ ర్యాలీ నిర్వహించడానికి QUTHBULLAPUR మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ సన్నాహాలు చేస్తున్నారు .. ఇందులో భాగంగా బంజారాహిల్స్ నుంచి బుల్లెట్ మోటార్ సైకిల్ ర్యాలీ తో భాగ్యలక్మి అమ్మవారి గుడి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ ను తీసుకొని వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు . గతంలో దివంగత నేత డాక్టర్ వై. య. రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ఇదే విధంగా బుల్లెట్ మోటార్ సైకిల్ ర్యాలీ ను చేబట్టారు . ఆ యాత్ర విజయవంతం అయింది. ఆ సెంటిమెంటును కొనసాగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ చేపడుతున్న యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తు ఈ బుల్లెట్ మోటార్ సైకిల్ ర్యాలీ ను నిర్వహిస్తున్నాము అన్ని శ్రీ కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు .