ఉద్రిక్తంగా మారిన నిరసనలు.. ఇండియా గేటు వద్ద ట్రాక్టర్‌కు నిప్పు..

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై పలు రాష్ట్రాల్లో నిరనసలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పలు రైతు సంఘాలతో కలిసి కర్ణాటకలో రాష్ట్ర బంద్‌ చేపడుతుండగా ఢిల్లీలో మాత్రం నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. సోమవారం ఇండియా గేట్‌ వద్ద నిరసనకారులు ఓ ట్రాక్టర్‌కు నిప్పు పెట్టారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మధ్య డిల్లీ ప్రాంతంలో కొంతమంది గూమిగూడి ట్రాక్టర్‌కు నిప్పుపెట్టినట్లు స్థానిక డీసీపీ తెలిపారు. వ్యవసాయ బిల్లుపై పంజాబ్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా […]

Written By: NARESH, Updated On : September 28, 2020 11:25 am

farmer bill

Follow us on

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై పలు రాష్ట్రాల్లో నిరనసలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పలు రైతు సంఘాలతో కలిసి కర్ణాటకలో రాష్ట్ర బంద్‌ చేపడుతుండగా ఢిల్లీలో మాత్రం నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. సోమవారం ఇండియా గేట్‌ వద్ద నిరసనకారులు ఓ ట్రాక్టర్‌కు నిప్పు పెట్టారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మధ్య డిల్లీ ప్రాంతంలో కొంతమంది గూమిగూడి ట్రాక్టర్‌కు నిప్పుపెట్టినట్లు స్థానిక డీసీపీ తెలిపారు. వ్యవసాయ బిల్లుపై పంజాబ్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా ఆ తరువాత హర్యానా, కర్ణాటకల్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి.