https://oktelugu.com/

భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

భారత్ లో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 18,088 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 264 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,74,932గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,50,114కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,27,546యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,97,272గా ఉంది. కాగా నిన్న ఒక్కరోజు 9,31,408 కరోనా పరీక్షలు చేశారు.

Written By: , Updated On : January 6, 2021 / 10:39 AM IST
Follow us on

భారత్ లో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 18,088 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 264 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,74,932గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,50,114కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,27,546యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,97,272గా ఉంది. కాగా నిన్న ఒక్కరోజు 9,31,408 కరోనా పరీక్షలు చేశారు.