జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లోపాకిస్థాన్ కాల్పులకు తెగబడింది. బుధవారం అర్ధరాత్రి పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత్ జవాన్ లాన్స్ నాయక్ కర్నైల్ సింగ్ మృతి చెందారని ఆర్మీ పీఆర్వో వెల్లడించారు. శ్రీనగర్లోని పూంచ్ జిల్లలో కృష్ణఘటి సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు చిన్న ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులు జరిపారు. ఇక జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపా3లపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపాయి. అయినా దేశంలోకి ఉగ్రవాదులు అక్రమంగా చరబడుతూ తరుచూ కాల్పులకు పాల్పడుతున్నది.
Also Read: అన్ లాక్ 5.0లో పాఠశాలలు తెరుస్తారా…? విద్యార్థుల భవిష్యత్తేంటి..?