మళ్లీ క్వారంటైన్ కుదరదు: బ్రిస్బేన్ టెస్టుపై టీమిండియ

ఆస్ట్రేలియలో టీమిండియా జరిగే నాలుగో టెస్టుపై అనుమానాలు నెలకొన్నాయి. జవనరి 15 నుంచి బ్రిస్బేన్ లో నాలుగో టెస్టుకు షెడ్యూల్ ఉంది. అయితే మళ్లీ క్వారంటైమ్ లో ఉండడానికి తాము సిద్ధంగా లేమని టీమిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే నెలరోజులు క్వారంటైన్లో ఉన్నామని మళ్లీ కుదరదన్నారు. అవసరమైతే సిడ్నీలోనే నాలుగో టెస్టు జరపాలి కోరారు. అయితే రూల్స్ ఒప్పుకోకుండే ఇండియా ప్లేయర్స్ బ్రిస్బేన్ రావద్దని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బ్రిస్బేన్ లో […]

Written By: Suresh, Updated On : January 3, 2021 1:46 pm
Follow us on

ఆస్ట్రేలియలో టీమిండియా జరిగే నాలుగో టెస్టుపై అనుమానాలు నెలకొన్నాయి. జవనరి 15 నుంచి బ్రిస్బేన్ లో నాలుగో టెస్టుకు షెడ్యూల్ ఉంది. అయితే మళ్లీ క్వారంటైమ్ లో ఉండడానికి తాము సిద్ధంగా లేమని టీమిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే నెలరోజులు క్వారంటైన్లో ఉన్నామని మళ్లీ కుదరదన్నారు. అవసరమైతే సిడ్నీలోనే నాలుగో టెస్టు జరపాలి కోరారు. అయితే రూల్స్ ఒప్పుకోకుండే ఇండియా ప్లేయర్స్ బ్రిస్బేన్ రావద్దని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బ్రిస్బేన్ లో ఆడడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూవేడ్ అన్నారు. క్వారంటైన్ ఉండేందుకు తాము సిద్ధమేనన్నారు.