The Prime Minister Boris Johnson Portrait
బ్రిటన్ ప్రధాని బోరిస్ రిపబ్లిక్ డే వేడుకులకు రానున్నారు. గతంలోనే ఆయన పర్యటన ఖారరైనా ప్రస్తతం ఇంగ్లాండ్ లో కొత్త స్ట్రేయిన్ విజ్రుంభిస్తోంది. దీంతో బ్రిటన్ సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఆయన భారత్ లో జరిగే రిపబ్లిక్ వేడుకలు హాజరవుతారని బ్రిటన్ హై కమిషన్ తెలిపింది. ఈనెల 26న జరగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని భారత ప్రభుత్వం కోరగా అందుకు బ్రిటన్ స్పందిస్తూ ‘ఇది తమకు దక్కిన గౌరవం’ అని తెలిపింది.