కరోనాతో నటి దివ్య భట్నాగర్ మృతి

హిందీ టెలివిజన్‌ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న యువ నటి దివ్య భట్నాగర్‌ (34) కరోనాతో కన్నుమూశారు. ముంబయిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు, నటీమణులు దేవొలీన భట్టాచార్య, శిల్పా శిరోద్కర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

Written By: Velishala Suresh, Updated On : December 7, 2020 12:57 pm
Follow us on

హిందీ టెలివిజన్‌ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న యువ నటి దివ్య భట్నాగర్‌ (34) కరోనాతో కన్నుమూశారు. ముంబయిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు, నటీమణులు దేవొలీన భట్టాచార్య, శిల్పా శిరోద్కర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.