భారత్ లో కొత్తగా 19,078 కరోనా కేసులు

భారత్ లో రోజువారీ కేసులు తగ్గుతున్నా మొత్తంగా కోటీ 3 లక్షలకు పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 19,078 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 224 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,05,788గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,49,218కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,50,183యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,06,387గా ఉంది.

Written By: Suresh, Updated On : January 2, 2021 10:08 am
Follow us on

భారత్ లో రోజువారీ కేసులు తగ్గుతున్నా మొత్తంగా కోటీ 3 లక్షలకు పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 19,078 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 224 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,05,788గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,49,218కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,50,183యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,06,387గా ఉంది.