spot_img
Homeఅత్యంత ప్రజాదరణజగన్ మోసం చేశాడు.. తెలంగాణలో రోడ్డున పడ్డ షర్మిల.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

జగన్ మోసం చేశాడు.. తెలంగాణలో రోడ్డున పడ్డ షర్మిల.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వారి ఇంట్లోని పంచాయతీని వీధినపెట్టారు. చాకచక్యంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జగన్ పరువును బజారుకీడ్చే బాధ్యతను భుజానకెత్తుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా కర్నూలులో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని.. అందుకే షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ పిరికిపంద అంటూ చంద్రబాబు ఆరోపించారు. జగన్ కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు. ఏం పీకారాని జగన్ కు ఓటేస్తారని.. ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు.

ఏం మాట్లాడినా ఏపీలో పోలీసులు ఇంటికి వస్తున్నారని.. పోలీసులను పెట్టి జగన్ సర్కార్ ప్రజలను భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో ఏబీసీడీ పాలన సాగుతోందంటూ ధ్వజమెత్తారు. అట్రాసిటీ, బాదుడు, కరప్షన్, డీమాలిషన్ విధ్వంసం అంటూ ఏబీసీడీ పాలనను వర్గీకరించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై శుక్రవారం మార్చి 5న తలపెట్టిన ఏపీ బంద్ కు టీడీపీ మద్దతు తెలుపుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper