spot_img
Homeఅత్యంత ప్రజాదరణప్రజలకు భారీ లాభాలను ఇచ్చే 5 మ్యూచువల్ ఫండ్స్ ఇవే..?

ప్రజలకు భారీ లాభాలను ఇచ్చే 5 మ్యూచువల్ ఫండ్స్ ఇవే..?

దేశంలో చాలామంది చేతిలోని డబ్బులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా భారీ లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందే అవకాశం ఉంటుందిని ఇన్వెస్ట్ మెంట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొన్ని విషయాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు వచ్చే అవకాశాలు ఉండటంతో పాటు రిస్క్ కూడా ఉంటుంది. అందువల్ల అవగాహన ఉంటే మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. బ్యాంకింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య కాలంలో మంచి రాబడిని అందిస్తున్నాయి. వ్యాల్యూ రీసెర్చ్ వెబ్‌సైట్ ప్రకారం ఈ ఫండ్స్ 50 శాతానికి పైగా రాబడిని అందించాయి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాన్, కోటక్ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్, ఎస్‌బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ బ్యాంక్, యూటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ కూడా 50 శాతానికి పైగా రాబడిని అందించడం గమనార్హం. నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ ఏడాదిలోనే 76 శాతం రాబడిని అందించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫండ్ 74 శాతం రాబడిని అందించింది.

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ 71 శాతం, యూటీఐ బ్యాంకింగ్ ఫండ్ 66 శాతం, కోటక్ పీఎస్‌యూ బ్యాంక్ 67 శాతం, ఎస్‌బీఐ నిఫ్టీ బ్యాంక్ మంచి రాబడిని అందించాయనే సంగతి తెలిసిందే.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
Oktelugu Epaper
Exit mobile version