Homeలైఫ్ స్టైల్Gaining Weight After Marriage: పెళ్లయిన తరువాత మహిళలు ఎందుకు లావవుతారో తెలుసా?

Gaining Weight After Marriage: పెళ్లయిన తరువాత మహిళలు ఎందుకు లావవుతారో తెలుసా?

Gaining Weight After Marriage: ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురానుభూతి. జీవిత భాగస్వామిని చేసుకునే క్రమంలో నిర్వహించే వివాహంతో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అంతవరకు లేని చుట్టాలు దరిచేరతారు. దీంతో బంధుత్వం కూడా విస్తరిస్తుంది. దీంతో వైవాహిక జీవితంలో ఎన్నో మధురానుభూతులకు వివాహం ఒక్కటే వేదిక. ఈ నేపథ్యంలో రెండు కొత్త మనసులు కలయికతో కొత్త కాపురం ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. దీనికి పెళ్లి అనే తంతు మనకు ఉపయోగపడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి నడిచే బృహత్తర కార్యక్రమానికి బీజం పడేది ఇక్కడే. ఇక్కడి నుంచే మన జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. భవిష్యత్తుకు బాటలు వేసుకునే ప్రక్రియ కూడా ఇక్కడే ప్రారంభమవుతుంది.

Gaining Weight After Marriage
Gaining Weight After Marriage

వివాహం ఇద్దరికి ఎంతో సంతృప్తిని ఇచ్చేదిగా ఉంటుంది. అందుకే పెళ్లి తరువాత చాలా మంది మహిళలు బరువు పెరుగుతుంటారు. పెళ్లికి ముందు ఎంత సన్నా ఉన్నా వివాహం తరువాత బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తారు. ఎంత బక్కగా ఉన్న వారైనా పెళ్లి తరువాత ఒళ్లు చేయడం మామూలే. మహిళలు పెళ్లి తరువాత ఎందుకు బరువు పెరుగుతారు? అని అందరిలో ఓ ఆలోచన వస్తుంది. జీవిత భాగస్వామిని చేసుకున్న సంతోషంలో మహిళలు భవిష్యత్ పై బెంగ లేకుండా తమ భర్తతో కలిసి సుఖంగా సంసారం చేసుకోవాలని సంతోషంతో ఉంటారు.

Also Read: Bollywood Hope Liger Movie: అమీర్, అక్షయ్ ముంచేశారు… బాలీవుడ్ ఆశలన్నీ విజయ్ ‘లైగర్’ పైనే!

పెళ్లికి ముందు సన్నగా ఉన్నవారు సైతం కాస్త లావై బొద్దుగా కనిపించడం చూస్తుంటాం. లావుగా ఉన్న వారు మరింత బొద్దుగా మారుతారు. వివాహానికి ముందు కష్టపడి పనిచేసేవారు పెళ్లికి ముందు పనులు ఆపేస్తారు. దీంతో వారు లావుగా మారతారని తెలుస్తోంది. ఇక వివాహం జరిగి జీవితంపై భరోసా ఏర్పడటంతో పుష్టిగా తిని కాస్త ఒళ్లు పెంచుకుంటారని మరో వాదన ఉంది. వివాహానికి ముందు చదువుకోవడం వల్ల కూడా ఎంతో ఆతృత ఉంటుంది. జీవితంపై బెంగ ఉంటుంది. ప్రస్తుతం ఆ స్థితి పోవడంతో మహిళలు లావుగా మారతారని కూడా తెలుస్తోంది.

Gaining Weight After Marriage
Gaining Weight After Marriage

వివాహం తరువాత ఇంట్లో అందరు తిన్నాక తినే అలవాటు ఉండటంతో చివరికి మిగిలిపోయిన పదార్థాలను వృథాగా పడేయడం ఇష్టం లేకపోవడంతో వాటిని తినేందుకు మొగ్గు చూపుతుంది. దీంతో కాస్త ఒళ్లు చేయడం పరిపాటే. ప్రతి మహిళ వివాహం తరువాత రెండు కిలోల వరకు బరువు పెరుగుతుందని తెలుస్తోంది. పెళ్లికి ముందు ఇంకా కొన్నిపనులు చేసే మహిళ ఇంటికే పరిమితమై పనులు చేసుకుంటూ ఉంటుంది. అందుకే బరువు పెరుగుతుందని చాలా మంది చెబుతుంటారు.

Also Read:Rajasingh- Lawyer Karuna Sagar: రాజాసింగ్ తరుఫు న్యాయవాది సాగర్ సంచలన వ్యాఖ్యలు

 

100 కోట్ల క్లబ్‌లో నిఖిల్.. పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాడు | Nikhil Karthikeya 2 Joins 100 Cr Club

 

గుండెపోటుతో బిగ్‏బాస్ కంటెస్టెంట్ మృతి || Bigg Boss Contestant Passes Away || Sonali Phogat

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper
Exit mobile version