యోగా సాధన చేసిన ఉపరాష్ట్రపతి

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి యోగా సాధన చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జరుపుకొంటున్న ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలని కోరారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసినక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి సూచించారు.

Written By: Suresh, Updated On : June 21, 2021 9:04 am
Follow us on

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి యోగా సాధన చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జరుపుకొంటున్న ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలని కోరారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసినక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి సూచించారు.