https://oktelugu.com/

High Court: రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశం

సైదాబాద్ హత్యాచారం కేసు నిందితుడు రాజు మృతిపై జ్యడీషియల్ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ మూడవ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. విచారణ జరిపి 4 వారాల్లో సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజుది ఆత్మహత్యేనని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రేపు రాత్రి 8 గంటల్లోగా పోస్టుమార్టం వీడియోను జిల్లా జడ్జికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 17, 2021 / 04:20 PM IST
    Follow us on

    సైదాబాద్ హత్యాచారం కేసు నిందితుడు రాజు మృతిపై జ్యడీషియల్ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ మూడవ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. విచారణ జరిపి 4 వారాల్లో సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజుది ఆత్మహత్యేనని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రేపు రాత్రి 8 గంటల్లోగా పోస్టుమార్టం వీడియోను జిల్లా జడ్జికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.