Site icon OkTelugu

ఏపీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Pegasus Issue

ఏపీ, కేరళ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని  ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర  ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా స్పష్టంగా చెప్పాలని ఏపీని ఆదేశించింది.

Exit mobile version