Stock Market: లాభాలతో ప్రారంభమైన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో నేటి సెషన్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ ఉదయం 9.40 గంటలకు 279 పాయింట్ల వృద్ధితో 58,409 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో 58,480 పాయింట్లతో సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. అటు, నిఫ్టీ కూడా 90 పాయింట్లు లాభపడి 17,414 వద్ద కొనసాగుతోంది. ఆరంభ సెషన్ లో రిలయన్స్, ఎల్ అండ్ టీ, బజాబ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Written By: Velishala Suresh, Updated On : September 6, 2021 9:54 am
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో నేటి సెషన్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ ఉదయం 9.40 గంటలకు 279 పాయింట్ల వృద్ధితో 58,409 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో 58,480 పాయింట్లతో సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. అటు, నిఫ్టీ కూడా 90 పాయింట్లు లాభపడి 17,414 వద్ద కొనసాగుతోంది. ఆరంభ సెషన్ లో రిలయన్స్, ఎల్ అండ్ టీ, బజాబ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.