శ్రీకాళహస్తి ఆలయ వివాదంలో సూత్రదారి స్వామిజి..

శ్రీకాళహస్తి ఆలయంలో కొత్త విగ్రహల తతంగం కలకలం రేపుతోంది. ఆలయంలోని విగ్రహాల పక్కన కొత్త వాటిని పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. పుత్తూరు చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ ఘటనకు పాల్పడ్డారని ఎస్పీ రమేశ్‌ వెల్లడించారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని దీంతో ఓ స్వామిఈజీని కలిశౄమని, దోషం ఉందని అదిపోవాలంటే శ్రీకాళహస్తిలో ఆలయంలో శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను పెట్టాలని చెప్పినట్లు వివరించారు. దీంతో వివాదానికి తెరలేపిన స్వామిజికోసం పోలీసులు వెతుకుతున్నారు. Also Read: 5వ తరగతి […]

Written By: NARESH, Updated On : September 22, 2020 7:35 pm

srikalahasti

Follow us on

శ్రీకాళహస్తి ఆలయంలో కొత్త విగ్రహల తతంగం కలకలం రేపుతోంది. ఆలయంలోని విగ్రహాల పక్కన కొత్త వాటిని పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. పుత్తూరు చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ ఘటనకు పాల్పడ్డారని ఎస్పీ రమేశ్‌ వెల్లడించారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని దీంతో ఓ స్వామిఈజీని కలిశౄమని, దోషం ఉందని అదిపోవాలంటే శ్రీకాళహస్తిలో ఆలయంలో శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను పెట్టాలని చెప్పినట్లు వివరించారు. దీంతో వివాదానికి తెరలేపిన స్వామిజికోసం పోలీసులు వెతుకుతున్నారు.

Also Read: 5వ తరగతి మానేసి.. ఏళ్లుగా డాక్టర్ గా మోసం.. బయటపడిందిలా?