రంజాన్, అక్షయ తృతీయ శుభాకాంక్షలు ప్రధాని

ఈద్-ఉల్-ఫితర్, అక్షయ పర్వదినాన్ని తృతీయ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు, ఆరోగ్యంతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. సమష్టిగా కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని పెంచే దిశగా పాటుపపడాలని ప్రజలకు సూచించారు. ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరి ఆరోగ్యం బాగుండాలని, కలిసికట్టుగా అందరం మహమ్మారిని జయించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా ఈద్ ముబారక్ అంటూ ట్వీట్ చేశారు.

Written By: Velishala Suresh, Updated On : May 14, 2021 10:49 am
Follow us on

ఈద్-ఉల్-ఫితర్, అక్షయ పర్వదినాన్ని తృతీయ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు, ఆరోగ్యంతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. సమష్టిగా కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని పెంచే దిశగా పాటుపపడాలని ప్రజలకు సూచించారు. ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరి ఆరోగ్యం బాగుండాలని, కలిసికట్టుగా అందరం మహమ్మారిని జయించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా ఈద్ ముబారక్ అంటూ ట్వీట్ చేశారు.