సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిటిషన్ వేయగా.. రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ చేపడతామని చెప్పింది. కాగా రాజు రైలుకు ఎదురుగా వెళ్లి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు.
సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిటిషన్ వేయగా.. రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ చేపడతామని చెప్పింది. కాగా రాజు రైలుకు ఎదురుగా వెళ్లి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు.