Paralympics: బ్యాడ్మింటన్ లో సెమీస్ కు తరుణ్

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ లో తరుణ్ ధిల్లాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించాడు. కొరియాకు చెందిన షిన్ యుంగ్ వాన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో 21-18, 15-21, 21-17 తో గెలుపొందాడు. దీంతో పారాలింపిక్స్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లాడు. ఇక బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ గ్రూప్ స్టేజ్ లో సుహాన్ యతిరాజ్ విజయం సాధించాడు.

Written By: Suresh, Updated On : September 3, 2021 8:53 am
Follow us on

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ లో తరుణ్ ధిల్లాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించాడు. కొరియాకు చెందిన షిన్ యుంగ్ వాన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో 21-18, 15-21, 21-17 తో గెలుపొందాడు. దీంతో పారాలింపిక్స్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లాడు. ఇక బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ గ్రూప్ స్టేజ్ లో సుహాన్ యతిరాజ్ విజయం సాధించాడు.