https://oktelugu.com/

ఢిల్లీకి చేరుకున్న పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగు పెట్టింది. మంగళవారం మధ్యాహ్నం ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఆమె ప్రధానమంత్రి మోదీ, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కలవనుంది.

Written By: , Updated On : August 3, 2021 / 03:39 PM IST
Tokyo Olympics Badminton
Follow us on

Tokyo Olympics Badminton

టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగు పెట్టింది. మంగళవారం మధ్యాహ్నం ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఆమె ప్రధానమంత్రి మోదీ, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కలవనుంది.