నూతన సీజేఐ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం

భారత అత్యన్నత న్యాయస్థానం  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఉష్ట్రపతి రామ్ నాథ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పలువురు హాజరయ్యారు.

Written By: Suresh, Updated On : April 24, 2021 11:43 am
Follow us on

భారత అత్యన్నత న్యాయస్థానం  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఉష్ట్రపతి రామ్ నాథ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పలువురు హాజరయ్యారు.