చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రో లో గోల్డ్ మెడల్

నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అథ్లెంటిక్స్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాడు.  నీరజ్ చోప్రా 6 రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించాడు.   తొలి రౌండ్ లో 87.03 మీటర్ల దూరం విసిరి టాప్ 1 లో నిలిచాడు. సెకండ్ రౌండ్ లోనూ అదే జోరును 87.58 మీటర్ల దూరం విసిరి  స్పష్టమైన ఆధిక్యం కొనసాగాడు. అథ్లెటిక్స్ లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు.

Written By: Suresh, Updated On : August 7, 2021 5:45 pm
Follow us on

నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అథ్లెంటిక్స్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాడు.  నీరజ్ చోప్రా 6 రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించాడు.   తొలి రౌండ్ లో 87.03 మీటర్ల దూరం విసిరి టాప్ 1 లో నిలిచాడు. సెకండ్ రౌండ్ లోనూ అదే జోరును 87.58 మీటర్ల దూరం విసిరి  స్పష్టమైన ఆధిక్యం కొనసాగాడు. అథ్లెటిక్స్ లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు.