భూ సర్వే ను వేగవంతంగా చేయాలి.. సీఎం జగన్
జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష సర్వే ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. భూ సర్వేపై ఇవాళ సమీక్ష నిర్వహించిన జగన్ కొవిడ్ పరిస్థితుల వల్ల మందగమనంలో ఉన్న ఈ పథకాన్ని పరుగులు పెట్టించాలని సూచించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని చేరాలన్నారు. సర్వేను పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ అంకితభావంతో పని చేయాలని సూచించారు.
Written By:
, Updated On : June 2, 2021 / 03:53 PM IST

జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష సర్వే ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. భూ సర్వేపై ఇవాళ సమీక్ష నిర్వహించిన జగన్ కొవిడ్ పరిస్థితుల వల్ల మందగమనంలో ఉన్న ఈ పథకాన్ని పరుగులు పెట్టించాలని సూచించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని చేరాలన్నారు. సర్వేను పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ అంకితభావంతో పని చేయాలని సూచించారు.