KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈనెల 27 న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సమాచారం అందించారు. వాయిదా వేసిన ఈ సమావేశాన్ని వచ్చే నెల 1న జరపనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు.

Written By: Suresh, Updated On : August 24, 2021 1:32 pm
Follow us on

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈనెల 27 న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సమాచారం అందించారు. వాయిదా వేసిన ఈ సమావేశాన్ని వచ్చే నెల 1న జరపనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు.