Kohli out: కోహ్లీ ఔట్.. భారమంతా రహానె, పంత్ పైనే..

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (55) అర్ధ శతకం పూర్తి చేసుకొని ఔటయ్యాడు. రాబిన్ సన్ వేసిన 90వ ఓవర్ లో తొలి బందికి బౌంటరీ బాదిన అతడు ఈ సిరీస్ లో తొలి అర్ధశతకం సాధించాడు. అయితే, ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించిన కోహ్లీ చివరి బంతికి స్లిప్ లో రూట్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 237 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

Written By: Suresh, Updated On : August 28, 2021 4:32 pm
Follow us on

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (55) అర్ధ శతకం పూర్తి చేసుకొని ఔటయ్యాడు. రాబిన్ సన్ వేసిన 90వ ఓవర్ లో తొలి బందికి బౌంటరీ బాదిన అతడు ఈ సిరీస్ లో తొలి అర్ధశతకం సాధించాడు. అయితే, ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించిన కోహ్లీ చివరి బంతికి స్లిప్ లో రూట్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 237 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.