టోక్యో చేరుకున్న ఇండియా ఫస్ట్ బ్యాచ్

ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన తొలి ఇండియన్ బ్యాచ్ ఆదివారం ఉదయం టోక్యో చేరుకుంది. ఈనెల 23 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పడు టోక్యో చేరుకున్న వాళ్లలో ఆర్చరీ, బ్యాడ్మీంటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్లు ఉన్నారు. వీళ్లంతా ఢిల్లీ నుంచి చార్టర్డ్ ఎయిర్ ఇండియా విమానంలో టోక్యో వెళ్లారు.

Written By: Suresh, Updated On : July 18, 2021 11:25 am
Follow us on

ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన తొలి ఇండియన్ బ్యాచ్ ఆదివారం ఉదయం టోక్యో చేరుకుంది. ఈనెల 23 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పడు టోక్యో చేరుకున్న వాళ్లలో ఆర్చరీ, బ్యాడ్మీంటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్లు ఉన్నారు. వీళ్లంతా ఢిల్లీ నుంచి చార్టర్డ్ ఎయిర్ ఇండియా విమానంలో టోక్యో వెళ్లారు.