ప్రధాన బస్టాండ్లలో పెరిగిన ప్రయాణికుల రద్దీ
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో చాలా మంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నిన్నటి దాక అరకొర ప్రయాణికులతో కనిపించిన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ లు ప్రయాణికులతో నిండిపోయాయి. రేపు 10 గంటల వరకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉండడంతో రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు మడావిడిగా ప్రయాణమయ్యారు.
Written By:
, Updated On : May 11, 2021 / 06:36 PM IST

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో చాలా మంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నిన్నటి దాక అరకొర ప్రయాణికులతో కనిపించిన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ లు ప్రయాణికులతో నిండిపోయాయి. రేపు 10 గంటల వరకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉండడంతో రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు మడావిడిగా ప్రయాణమయ్యారు.