https://oktelugu.com/

మరికొన్ని గంటల్లో మహారాష్ట్ర తీరానికి తౌక్తే తుఫాన్

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తౌక్తే తుఫాన్ తీరం వైపు దూసుకొస్తున్నది. మరికొన్ని గంటల్లో అది మహారాష్ట్ర తీరానికి చేరుకోనున్నది. ప్రస్తుతం తౌక్తే తుఫాన్ తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని ఈ రాత్రికి గానీ లేదంటే రేపు ఉదయం గానీ అది మహారాష్ట్ర తీరానికి చేరుకుంటుందని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండెంట్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని శ్రీవాస్తవ చెప్పారు.

Written By: , Updated On : May 15, 2021 / 02:29 PM IST
Follow us on

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తౌక్తే తుఫాన్ తీరం వైపు దూసుకొస్తున్నది. మరికొన్ని గంటల్లో అది మహారాష్ట్ర తీరానికి చేరుకోనున్నది. ప్రస్తుతం తౌక్తే తుఫాన్ తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని ఈ రాత్రికి గానీ లేదంటే రేపు ఉదయం గానీ అది మహారాష్ట్ర తీరానికి చేరుకుంటుందని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండెంట్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని శ్రీవాస్తవ చెప్పారు.