Homeజాతీయం - అంతర్జాతీయంఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయను: ప్రశాంత్ కిశోర్‌

ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయను: ప్రశాంత్ కిశోర్‌

పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే  ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు రచించబోనని ఆయన తెలిపారు. ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular