https://oktelugu.com/

Governor Tamilsai: గవర్నర్ తమిళిసై సంచలన ట్వీట్

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినం సందర్భంగా శుభాకాంక్షలు అని ఆమె ట్వీట్ చేశారు. అయితే, ఈ రోజు విమోచన దినమా లేదా విలీన దినమా అనే దానిపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమోచన దినం అని బీజేపీ అంటుండగా, విలీన దినం అని టీఆర్ఎస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ ఈ ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 17, 2021 / 10:59 AM IST
    Follow us on

    గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినం సందర్భంగా శుభాకాంక్షలు అని ఆమె ట్వీట్ చేశారు. అయితే, ఈ రోజు విమోచన దినమా లేదా విలీన దినమా అనే దానిపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమోచన దినం అని బీజేపీ అంటుండగా, విలీన దినం అని టీఆర్ఎస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ ఈ ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది.