నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన నలుగురు ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఎమ్మెల్సీలతో ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు రంగనాథరాజు, కన్నబాబు, అనిల్ సుచరిత, వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Written By: Suresh, Updated On : June 21, 2021 1:12 pm
Follow us on

గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన నలుగురు ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఎమ్మెల్సీలతో ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు రంగనాథరాజు, కన్నబాబు, అనిల్ సుచరిత, వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.