బ్లాక్ ఫంగస్ తో 50 మంది మృతి

హర్యానాలో బ్లాక్ ఫంగస్ తో ఇప్పటి వరకు 50 మృతి చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. మరో 650 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక బ్లాక్ ఫంగస్ నుంచి 58 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు సీఎం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతుందని, ఆ చికిత్సకు అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 6 వేల వయల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Written By: Velishala Suresh, Updated On : May 30, 2021 2:01 pm
Follow us on

హర్యానాలో బ్లాక్ ఫంగస్ తో ఇప్పటి వరకు 50 మృతి చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. మరో 650 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక బ్లాక్ ఫంగస్ నుంచి 58 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు సీఎం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతుందని, ఆ చికిత్సకు అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 6 వేల వయల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.