గంగారాం ఆస్పత్రిలో మరోసారి ఎమర్జెన్సీ

దేశ రాజధాని దిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సర్ గంగారామ్ హాస్పిటల్ లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతుండటంతో శినివారం రాత్రి ఆస్పత్రి అధికారులు ప్రభుత్వానికి అత్యవసరం సందేశం పంపారు. కేవలం గంటకి సరిపడా ప్రాణవాయువు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన స్థానిక ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్ద అధికారులతో మాట్లాడి అక్సిజన్ ట్యాంకర్ ను తెప్పించారు.

Written By: Suresh, Updated On : April 25, 2021 10:40 am
Follow us on

దేశ రాజధాని దిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సర్ గంగారామ్ హాస్పిటల్ లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతుండటంతో శినివారం రాత్రి ఆస్పత్రి అధికారులు ప్రభుత్వానికి అత్యవసరం సందేశం పంపారు. కేవలం గంటకి సరిపడా ప్రాణవాయువు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన స్థానిక ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్ద అధికారులతో మాట్లాడి అక్సిజన్ ట్యాంకర్ ను తెప్పించారు.