Site icon OkTelugu

జూలై 15 నుంచి మోడెర్నా టీకాల పంపిణీ

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా భారత్ లో మరో టీకా పంపిణీకి సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ కు ఇటీవలే దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు అభించిన విషయం తెలిసిందే. మోడెర్నా టీకా డోసులు ఈ వారంలోనే భారత్ కు చేరనున్నాయి. జూలై 15 నుంచి పలు ప్రభుత్వ ఆసుపత్రుత్లో ఈ టీకా అందుబాటులో ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version