Corona: ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 41,173 పరీక్షలు నిర్వహించగా.. 878 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పిటి వరకు రాష్ట్రంలో 20,13,001 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ మహమ్మారి బారినపడి 13 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,838కి చేరింది. 1,182 మంది బాధితులు కోలుకోవడం ద్వారా వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,84,301కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం […]

Written By: Suresh, Updated On : August 30, 2021 5:33 pm
Follow us on

ఏపీలో గడిచిన 24 గంటల్లో 41,173 పరీక్షలు నిర్వహించగా.. 878 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పిటి వరకు రాష్ట్రంలో 20,13,001 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ మహమ్మారి బారినపడి 13 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,838కి చేరింది. 1,182 మంది బాధితులు కోలుకోవడం ద్వారా వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,84,301కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,65,76,995 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.