ఏపీలో తగ్గిన కరోనా కేసులు..

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81,740 పరీక్షలు నిర్వహించగా 2,345 కేసులు నిర్థారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,34,450 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 13,097కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,001 మంది బాధితులు కోలుకున్నారు.

Written By: Suresh, Updated On : July 16, 2021 5:52 pm
Follow us on

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81,740 పరీక్షలు నిర్వహించగా 2,345 కేసులు నిర్థారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,34,450 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 13,097కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,001 మంది బాధితులు కోలుకున్నారు.