Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఏపీలో జూ పార్క్ లు మూసివేత

ఏపీలో జూ పార్క్ లు మూసివేత

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో అన్ని జూ పార్క్ లు మూసివేస్తున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్ లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్ ల్లో జంతువు ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపటి నుంచి రాష్ట్రంలో కర్ప్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular