సొరాబ్జీ మృతిపట్ల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం

మాజీ అటార్నీ జనరల్ సొలి సొరాబ్జీ  మృతిపట్ల సుప్రీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. ప్రాథమిక మానవ హక్కుల పరిరక్షణకు సొరాబ్జీ కృషి  మరువలేనిదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాల బలోపేతానికి కృషి  చేశారన్నారు. మాజీ అటార్నీ జనరల్ సొలి జహంగీర్  సొరాబ్జీ కరోనాతో కన్నుమూశారు.

Written By: Suresh, Updated On : April 30, 2021 11:10 am
Follow us on

మాజీ అటార్నీ జనరల్ సొలి సొరాబ్జీ  మృతిపట్ల సుప్రీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. ప్రాథమిక మానవ హక్కుల పరిరక్షణకు సొరాబ్జీ కృషి  మరువలేనిదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాల బలోపేతానికి కృషి  చేశారన్నారు. మాజీ అటార్నీ జనరల్ సొలి జహంగీర్  సొరాబ్జీ కరోనాతో కన్నుమూశారు.