వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. ఎన్నో సంక్షోభాలు వచ్చినా వాటిన సవాలుగా తీసుకుని పనిచేశామని చెప్పారు. కృష్ణా జిల్లా మచీలిపట్నంలో ఇటీవల మృతిచెందిన మాజీ మంత్రి నరసింహారావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం తెదేపా శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పండించిన ధాన్యం కొని రైతులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు.

Written By: Suresh, Updated On : July 14, 2021 2:10 pm
Follow us on

కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. ఎన్నో సంక్షోభాలు వచ్చినా వాటిన సవాలుగా తీసుకుని పనిచేశామని చెప్పారు. కృష్ణా జిల్లా మచీలిపట్నంలో ఇటీవల మృతిచెందిన మాజీ మంత్రి నరసింహారావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం తెదేపా శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పండించిన ధాన్యం కొని రైతులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు.