Homeజాతీయం - అంతర్జాతీయంపెగాసస్ పై కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన

పెగాసస్ పై కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను తీవ్రంగా కుదిపేస్తోన్న పెగాసస్ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం పెదవివిప్పింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ వో గ్రూప్ తో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ తో భారత్ సహా పలు దేశాలు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఇటీవల సంచలన కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular